H'ble CM Comments on Education in Collectors Review Meeting



*కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సమీక్ష*

.సీఎం జగన్ కామెంట్స్...

ఆంధ్రప్రదేశ్‌లో నిరక్షరాస్యత 33 శాతం ఉంది.జాతీయ స్థాయి సగటు కన్నా ఎక్కువ...

*అందుకే తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పెట్టాం*

*విద్యా రంగం నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో ఒకటి*

*స్కూల్స్‌ ఫొటో గ్రాఫ్స్‌ తీసి, వాటిని అభివృద్ధి చేస్తాం*

*ఫ్యాన్లు, ఫర్నిజర్, ప్రహరీగోడ, బాత్‌రూమ్స్‌ అన్నింటినీ బాగుచేస్తాం*

*ప్రతి స్కూలును ఇంగ్లిషు మీడియం స్కూలుగా మారుస్తాం*

తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం.యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం...

పిల్లలకు షూలు కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తాం..

*గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాంలు జరగకూడదు*

మధ్యాహ్న భోజనంలో నాణ్యతకూడా పెంచుతాం..

ఇవన్నీ చేశాక ఏ పిల్లవాడుకూడా ప్రయివేటు స్కూలుకు పోవాలన్న ఆలోచన రాకూడదు..

*స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం*

కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని నూటికి నూరుపాళ్లూ అమలు చేస్తాం...

*ప్రయివేటు స్కూళ్లలో 25శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం*

*దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు*

*ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు, అది సేవ మాత్రమే*

*జనవరి 26 నుంచి అమ్మ ఒడి చెక్కుల పంపిణీ*

*యూనిఫారం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నాం.ఇందులో అవినీతి చాలా ఎక్కువగా ఉంది*

*ప్రయివేటు స్కూలుకు తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి, కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లు కూడా ఉండాలి*

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top