రేషన్ కార్డు తో పాటు అదనంగా కార్డులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వినూత్న రీతిలో రేషన్ కార్డు తోపాటు అదనంగా నాలుగు కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించింది

మంజూరు చేసి కార్డులు:

రేషన్‌ షాపులో బియ్యం కార్డు
ఆరోగ్యశ్రీ కార్డు,  
ఫీజు రియంబర్స్‌మెంట్ కార్డు,
పింఛన్ కార్డులను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఎప్పటి నుండి మంజూరు చేస్తారు:

నవంబర్ నెల 20వ తేదీ నుండి ఈ కార్డులు లబ్ధిదారులకు మంజూరు చేయాలని నిర్ణయించారు గ్రామ సచివాలయ ఉద్యోగులు మరియు వార్డు లేదా గ్రామ వాలంటీర్ల ద్వారా కార్డులు అందించాలని నిర్ణయించారు

రేషన్ కార్డు యథావిధిగా

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top