20న ఏపీ ఎంసెట్‌ నోటిఫికేషన్‌

20న ఏపీ ఎంసెట్‌ నోటిఫికేషన్‌


 ▪️26 నుంచి దరఖాస్తుల స్వీకరణ

▪️ఏప్రిల్‌ 20-24 వరకు పరీక్షలు

▪️ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.

▪️మార్చి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 4 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 9 వరకు, రూ. 5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

▪️దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్‌ 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

▪️రూ.10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఏప్రిల్‌ 20, 21, 22, 23 తేదీల్లో జరగనుంది. ఎంసెట్‌-అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఏప్రిల్‌ 23-24 తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌.. ఈ రెండు స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22-23 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎం సెట్‌ ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో జరుగుతుంది.

▪️ఎంసెట్‌ రాయదలచుకున్న అభ్యర్థులు ఒక స్ట్రీమ్‌కు అయితే రూ.500, రెండు స్ట్రీమ్‌లకు అయితే రూ.1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

▪️ఈ సారి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు కానుంది. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుంది.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top