ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలకు సెలవు

ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలు బంద్‌

కరోనా వైరస్‌  ప్రభావం దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ  మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. గురువారం (రేపు) నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top