AP లో 432కు చేరుకున్న కరోనా కేసులు..
★ ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
★ ఇవాళ ఒక్కరోజే కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి.
★ దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరుకుంది.
★ నిన్నరాత్రి 09 గంటల నుంచి ఇవాళ ఉదయం 09 గంటల వరకూ కొత్తగా 12 కేసులు నమోదైనట్లు మీడియా బులెటిన్లో ఆరోగ్య శాఖ వెల్లడి.
★ గుంటూరులో కొత్తగా 08 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం.
★చిత్తూరు జిల్లాలో 02,
★కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
★ కాగా ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం నుంచి 119 బులెటిన్లు వెలువడ్డాయి.
★ జిల్లాల వారిగా నమోదు అయిన కేసులు వివరాలు ఇలా...⬆
0 comments:
Post a Comment