CovidUpdates: రాష్ట్రంలో ఈరోజు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో ప్రకాశం లో 11, గుంటూరు లో 2 , తూర్పు గోదావరి మరియు కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 15 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 363 కి పెరిగింది
■ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి.
● ప్రకాశంలో 11
● గుంటూరులో 2
● తూర్పు గోదావరి, కడప జిల్లాలో చెరో కేసు నమోదయ్యాయి.
★ దీంతో రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 363కి పెరిగింది.
363కి చేరిన ఏపీ కొవిడ్ - 19 కేసులు
■ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి.
● ప్రకాశంలో 11
● గుంటూరులో 2
● తూర్పు గోదావరి, కడప జిల్లాలో చెరో కేసు నమోదయ్యాయి.
★ దీంతో రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 363కి పెరిగింది.
0 comments:
Post a Comment