సోషల్ మీడియాలో కరోనా వ్యాధికి సంబంధించి తప్పుడు సమాచారం షేర్ చేయకుండా ఉండటానికి వాట్సప్ కసరత్తు ప్రారంభించింది అందులో భాగంగా ఈ క్రింది మార్పులు చేసింది.
▪️వాట్స్అప్ యాప్లో తరచుగా షేర్ అయ్యే మెసేజ్లను ఇకమీదట ఒకసారి ఒక్కరికి మాత్రమే షేర్ చేయగలిగే విధంగా వాట్సప్ కట్టుదిట్టం చేసింది.
▪️ ఎప్పటి వరకు ఐదుగురికి షేర్ చేసే విధంగా అవకాశం ఉన్నది దానిని ఒక్కరికి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది
▪️ఇప్పటి వరకూ ఇలాంటి మెసేజ్లను ఒకేసారి ఐదుగురికి షేర్ చేయగలిగే వీలు ఉంది.
▪️తాజా చర్యతో యూజర్లు వాట్సప్లో మెసేజ్లను ఫార్వర్డ్ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది.
▪️అంతేకాకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కూడా వాట్సాప్ కృషిచేస్తోంది.
▪️వాట్స్అప్ యాప్లో తరచుగా షేర్ అయ్యే మెసేజ్లను ఇకమీదట ఒకసారి ఒక్కరికి మాత్రమే షేర్ చేయగలిగే విధంగా వాట్సప్ కట్టుదిట్టం చేసింది.
▪️ ఎప్పటి వరకు ఐదుగురికి షేర్ చేసే విధంగా అవకాశం ఉన్నది దానిని ఒక్కరికి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది
▪️ఇప్పటి వరకూ ఇలాంటి మెసేజ్లను ఒకేసారి ఐదుగురికి షేర్ చేయగలిగే వీలు ఉంది.
▪️తాజా చర్యతో యూజర్లు వాట్సప్లో మెసేజ్లను ఫార్వర్డ్ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది.
▪️అంతేకాకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కూడా వాట్సాప్ కృషిచేస్తోంది.
0 comments:
Post a Comment