ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85 కొట్టేసిన హైకోర్టు
ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్ చేస్తూ భాజపా నాయకుడు సుదీష్ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు వేశారు
ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని జీఓ సవాలు చేస్తూ పిల్ దాఖలు చేసిన న్యాయవాది ఇంద్రనీల్
ఇలా తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే ప్రమాదం ఉందన్న న్యాయవాది
వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
నేడు జీఓ కొట్టేస్తూ ఆదేశాలు
ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్ చేస్తూ భాజపా నాయకుడు సుదీష్ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు వేశారు
ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని జీఓ సవాలు చేస్తూ పిల్ దాఖలు చేసిన న్యాయవాది ఇంద్రనీల్
ఇలా తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే ప్రమాదం ఉందన్న న్యాయవాది
వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
నేడు జీఓ కొట్టేస్తూ ఆదేశాలు
0 comments:
Post a Comment