'పది’ పరీక్షలు
★ లాక్డౌన్ కారణంగా ‘పది’ పరీక్షలు రెండు సార్లు వాయిదా పడ్డాయి.
★ ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లాక్డౌన్ అనంతరం ‘పది’ పరీక్షలు నిర్వహించనున్నామని ప్రకటన.
★ ఈనేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారులు భౌతిక దూరం పాటిస్తూ...
★ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు జిల్లాలో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.
★ ఈ దిశగా శుక్రవారం ఆయా ఎంఈవోకు ఆదేశాలు.
★ కరోనా నేపథ్యంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా బెంచ్కు ఒకరి చొప్పున ఉంచేలా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
★ లాక్డౌన్ కారణంగా ‘పది’ పరీక్షలు రెండు సార్లు వాయిదా పడ్డాయి.
★ ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లాక్డౌన్ అనంతరం ‘పది’ పరీక్షలు నిర్వహించనున్నామని ప్రకటన.
★ ఈనేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారులు భౌతిక దూరం పాటిస్తూ...
★ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు జిల్లాలో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.
★ ఈ దిశగా శుక్రవారం ఆయా ఎంఈవోకు ఆదేశాలు.
★ కరోనా నేపథ్యంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా బెంచ్కు ఒకరి చొప్పున ఉంచేలా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
0 comments:
Post a Comment