కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్లో పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నామని , అందువల్ల మిగిలినవారు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే ఉండటం క్షేమకరమని పేర్కొంది. కోవిడ్-19పై చేస్తున్న పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని, ఇలాగే ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్లో పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నామని , అందువల్ల మిగిలినవారు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే ఉండటం క్షేమకరమని పేర్కొంది. కోవిడ్-19పై చేస్తున్న పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని, ఇలాగే ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్లో పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నామని , అందువల్ల మిగిలినవారు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే ఉండటం క్షేమకరమని పేర్కొంది. కోవిడ్-19పై చేస్తున్న పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని, ఇలాగే ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.
0 comments:
Post a Comment