Central Govt Unlock 4 Guidelines
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై యధావిధిగా సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు కొనసాగనున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే 50 శాతం బోధనా సిబ్బంది స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు (ఆన్లైన్ క్లాసుల కోసం) అనుమతిని ఇచ్చింది.
అలాగే నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనా కోర్సులు, సాంకేతిక, వృత్తి సంబంధ కోర్సులకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
0 comments:
Post a Comment