పిల్లలకు మధ్యాహ్న భోజనం తో పాటు ఉదయం పూట అల్పాహారం అందించనున్నారు...NEP 2020

పిల్లలకు మధ్యాహ్న భోజనం తో ఫోటో ఉదయం పూట అల్పాహారం అందించనున్నారు...NEP 2020


ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రకటించడం జరిగింది కేంద్ర క్యాబినెట్ కూడా దీనికి ఆమోదం తెలపడం జరిగింది ఈ విధానంలో భాగంగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఉదయం పూట అల్పాహారం అందించాలని సూచించారు

▪️ పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించడం వల్ల వారిలో మేధాశక్తి  పెంపొందించుకోవచ్చు అలాగే చురుకుదనం తో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు అని పేర్కొన్నారు

అని ▪️ పిల్లలకు వేడి వేడి ఆహారం అందించలేని ప్రాంతాలలో బెల్లం తో పాటు వేరుశెనగ గుళ్ళు లేదా పండ్లు అందించాలని నిర్ణయించారు

▪️ ప్రతి విద్యార్థి హెల్త్ కార్డు మంజూరు చేసి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top