అక్టోబర్ 5 నుంచి స్కూళ్లు.. - నవంబర్ నుంచి కాలేజీలు - విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు. సురేశ్


★ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.



★ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే 9,10 ఇంటర్‌ విద్యార్ధులకు పాక్షికంగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. 


★ అక్టోబర్‌ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 


★ ఉన్నత విద్యా తరగతులు మాత్రం నవంబర్ ఫస్ట్ నుంచి ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 


★ 50 శాతం మంది ఉపాధ్యాయులనే హాజరు కావాలని చెప్పామన్నారు.


★ లెక్చరర్స్ జీతాల విషయంపై ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాల మేరకు నడుచుకుంటామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top