ప్రతి విద్యార్థికి మూడు మాస్కులు పంపిణీ చేయనున్న ప్రభుత్వం

 విద్యార్థులుకు..మూడు మాస్కులు పంపిణీ చేయనున్న ప్రభుత్వం


★ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మూడు మాస్కుల చొప్పున ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 


★ త్వరలో పాఠశాలలు పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.


★ ఈ క్రమంలో కొవిడ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు వీటిని పంపిణీ చేయనుంది.


★ నాణ్యతాపరంగా ఇబ్బంది లేకుండా రెండు లేయర్లున్న వాటిని పంపిణీ చేయనున్నారు. 


★ ఒక్కో విద్యార్థికి మూడు చొప్పున  మాస్కులను సిద్ధం చేయనున్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top