కరోనా కారణంగా ఏప్రిల్ మే నెలలో ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సగం జీతం ఐదు వాయిదాలు చెల్లించేందుకు సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది దీనికి అనుగుణంగా పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలు, మరియు 1 నెల పెన్షన్ (5) విడతల వారీగా మార్చ్ లోగా చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న (5) DA లకు గాను (1) DA చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇప్పటికే 2018 లో అమలు చేయాల్సిన పిఆర్సి మీద కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని తెలియుచున్నది పి ఆర్ సి కమిషనర్ అసుతోష్ మిశ్రా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇప్పటికే అందించారు
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment