NISHTA ఆన్లైన్ ట్రైనింగ్ లో ఎవరెవరు పాల్గొనాలి?



ఉపాధ్యాయులకు అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్న NISHTA ఆన్లైన్ ట్రైనింగ్  కార్యక్రమం లో అందరూ ఉపాధ్యాయులు అనగా

1) ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులు భోధించు అందరూ టీచర్స్.

2) ఉన్నత పాఠశాలలో 6 నుండి 8 వ తరగతి భోధించు సైన్స్ (P SC IENCE/ B SCIENCE) భోధించు టీచర్స్ అందరూ విధిగా NISHTA ఆన్లైన్  ట్రైనింగ్ అవ్వవలెను.

దీనికి సంబంధించిన టీచర్స్ అందరూ DIKSHA లో రిజిస్ట్రేషన్ అయ్యేవిధముగా మరియు ట్రైనింగ్ లో పాల్గొనే విధంగా సంబంధిత SRGs అందరూ చర్యలు తీసుకోవలసినదిగా కోరడమైనది.

- DIST. COORDINATOR & PRINCIPAL, DIET, ANGALURU

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top