ఆంధ్ర ప్రదేశ్ లో దీపావళి వేడుకలు గురించి..... కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

 ▪️జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.



▪️ దీపావళి వేడుకలు పై పలు సూచనలు చేసింది


▪️ రాష్ట్రవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో దీపావళి వేడుకలు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలి అని సూచనలు చేసింది.


▪️ టపాసుల అమ్మే షాపులు వద్ద శానిటైజర్ లు ఉంచవద్దు అని సూచించింది

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top