జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు.

★ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పథకం వర్తింప జేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మీడియాతో ఆయన మాట్లాడారు. 


★ ‘జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు. 


★ అమ్మ ఒడి పొందేందుకు ఈనెల 10 నుంచి 20 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు. 


★ ఈ నెల 16-19 వరకు  లబ్దిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శన. 


★ ఈ నెల 20-24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం. 


★ ఈ నెల 26 న అమ్మ ఒడి లబ్దిదారుల ఫైనల్ లిస్టు ప్రదర్శిస్తాం.  


★ ఈనెల 31న జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్ల ఆమోదం. 


★ పూర్తి పారదర్శకంగా అమ్మఒడి పథకం లబ్దిదారులను ఎంపిక చేస్తాం.  


★ గతేడాది 43 లక్షల 54 వేల 600 మంది లబ్దిదారులకు అమ్మఒడి వర్తింప జేశాం. 


★ గతేడాది అమ్మఒడి కింద రూ.  6336 కోట్లు పంపిణీ’ చేసినట్లు మంత్రి తెలిపారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top