ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.  దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు

ఏపీ పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్ - మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చిన ఎస్‍ఈసీ - రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నిలను ఒకటి, రెండు, మూడు విడతలగా మార్చిన ఎస్‍ఈసీ

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top