టీడీపీకి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు టిడిపి మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసింది వైసిపి. అయితే.. వైసిపి ఫిర్యాదుపై నోటీసులు జారీ చేసారు. ఫిబ్రవరి రెండో తేదీ లోపు వివరణ ఇవ్వాలని కోరారు పార్టీలకు రహితంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని.వైసిపి ఫిర్యాదు చేసిందని నోటీసులో పేర్కొన్నారు...కాగా, పంచాయతీ ఎన్నికల వేళ 'పల్లె ప్రగతి పంచ సూత్రాలు' పేరుతో టీడీపీ చీఫ్ చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment