పీఆర్సీపై త్వరలో నివేదిక
▪️సీఎస్ తో ఉద్యోగ సంఘాల భేటీ
▪️పాలనలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, సచివా లయంలో గురువారం సమావేశం నిర్వహించారు.
▪️నాన్ ఫైనాన్స్ సమస్యలను సంబంధిత శాఖలతో మాట్లాడి తక్షణమే పరిష్కారిస్తామన్నారు.
▪️ పీఆర్సీపై త్వరలో రిపోర్టు అందజేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశం ఏప్రిల్ లో నిర్వహిస్తామన్నారు.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment