సమగ్ర శిక్షా - ‘జగనన్న విద్యాకానుక’ విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి - నమోదు చేయుట కొరకు.
అందరు మండల విద్యా శాఖాధికారులకు తెలియజేయునది ఏమనగా 2021 -22 విద్యా సంవత్సరానికి గాను ‘జగనన్న విద్యాకానుక’ విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సెంటీ మీటర్లలో మాత్రమే సేకరించి - నమోదు చేయుట కొరకు చివరి తేదీ: 06.04.2021 కావున తగిన భాద్యత వహించి సత్వరమే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసినదిగా తెలియజేయటమైనది
గమనిక:
సర్క్యులర్ కాపీ ను మొత్తం చదివిన తరువాత మాత్రమే ప్రధానోపాద్యాయులు పాదాల కొలతలను https://cse.ap.gov.in/ నందు నమోదు చేయాలి.ఈ కార్యక్రమం లో సిఆర్పి లు, పిటిఐ లు, పిడి లు , స్థానిక సిబ్బంది ప్రధానోపాద్యాయుల కు సహకరించి త్వరిత గతిన పూర్తి చేయాలి. సకాలంలో పూర్తి' చేయనిచో ప్రధానోపాద్యాయులే పూర్తి భాధ్యులు అగుదురు.
- జిల్లా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినటర్
కొలతలు నమోదు చేసే వెబ్ సైట్
0 comments:
Post a Comment