రేపటి నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు

       పాఠశాలలు పునఃప్రారంభం, మనబడి నాడు-నేడు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల పునఃప్రారంభంపై చర్చలో జూలై 1 నుంచి ఉపాధ్యా యులు పాఠశాలలకు హాజరయ్యేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరిం చారు. త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధా నాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top