E Bikes: ఒకసారి ఛార్జింగ్ తో 125 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు.....



 విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మంగళవారం విపణిలోకి రెండు కొత్త ఇ-స్కూటర్లను తీసుకొచ్చింది. లియో, ఎల్‌వైఎఫ్‌ పేరుతో తీసుకొచ్చిన ఇ-స్కూటర్‌ల ధరలు వరుసగా రూ72,500, రూ.65,500గా నిర్ణయించింది. ఇంటర్నెట్, జీపీఎస్‌, మొబైల్‌ యాప్‌ను వీటికి అమర్చారు. 180 కేజీల వరకు బరువును తీసుకెళ్లేందుకు ఇవి అనువుగా ఉంటాయి.. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 125 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇక త్వరలో విడుదల చేయబోయే ఇ-బైక్‌ ఓఎక్స్‌ఓ 100 ఒకసారి ఛార్జింగ్‌తో 100 కి.మీ ప్రయాణించడమే కాకుండా గంటకు గరిష్ఠంగా 100 కి.మీ వేగం అందుకునేలా మోటార్‌ను అమరుస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈఓ కేతన్‌ మెహతా వెల్లడించారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top