NT Books: విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడానికి చర్యలు

 పాఠ్య పుస్తకాలు

 

★ పాఠ్య పుస్తకాల రాక ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన వెంటనే పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది.


★ గతేడాది సకాలంలో పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఆ పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు.


★ రోజుకు మూడు, నాలుగు మండల్చా చొప్పున జిల్లాలోని అన్ని మండలాలకు సరఫరా చేయనున్నారు. 


★ పాఠశాలల్లో గతేడాది విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పుస్తకాల గణాంకాలను పరిశీలించి మిగిలిన 25 శాతం ఇండింట్‌ను మూడో విడతగా పంపిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top