AP శాసన మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది

 


ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top