2020-21 కోసం దిగువ తెలిపిన స్కాలర్షిప్ స్కీమ్లను ఒఎన్టీసీ ఫౌండేషన్ అందిస్తోంది:
1. ఎస్సీ/ఎ శ్రేణి విద్యార్థుల కోసం స్కాలర్షిప్ స్కీమ్ - 1000 మందికి II. ఓబీసీ శ్రేణి విద్యార్థుల కోసం స్కాలర్షిప్ స్కీమ్ - 500 మందికి
III. సాధారణ శ్రేణి విద్యార్థుల కోసం స్కాలర్షిప్ స్కీమ్ - 500 మందికి ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వంటి వృత్తి విద్య కోర్సులు, ఎంబీఎ, జియాలజీ, జియోఫిజిక్స్ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతీ స్కీమ్ కింద ఏటా రూ.48,000/
2020-21 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్క అర్హులు.
ప్రతీ కోర్సుకు నిర్దేశించిన అర్హత పరీక్షల్లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తులు అందుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 6, 2021
ఈ స్కీమ్, అప్లికేషన్ ఫార్మట్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దయచేసి www.ongcscholar.org లేదా www.ongcindia.com సందర్శించండి.
0 comments:
Post a Comment