రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసును ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఫీజులు 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
నర్సరీ నుండి పదవ తరగతి కి ఉన్న ఫీజులు జీవో Click Here
ఇంటర్మీడియట్ కోర్సు కు ప్రభుత్వం ప్రకటించింది ఫీజులు జీవో Click Here
0 comments:
Post a Comment