AP EAPCET ఫలితాలు



 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ-ఈఏపీసెట్‌ ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి.ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేస్తారని సమాచారంఆగస్టు 19 నుంచి 25 వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 1.76 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,66,460 మంది పరీక్షలకు హాజరయ్యారు.

Click Here to Get Result

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top