కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 𝐞 - 𝐒𝐇𝐑𝐀𝐌 𝐏𝐨𝐫𝐭𝐚𝐥 లో ఇప్పటివరకు 27 లక్షల మంది అసంఘటిత కార్మికులు తమ పేరు నమోదు చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇందులో నమోదు చేసే వారికి రెండు లక్షల ఉచిత బీమా వర్తిస్తుంది.
☛వ్యవసాయ కూలీలు,ఉపాధి హామీ,వీధి వ్యాపారులు,రిక్షా,ట్రక్ నడిపేవారు,మత్స్య కారులు,నిర్మాణ రంగ కార్మికులు పేరు నమోదు చేసుకోవచ్చు.
☞ 𝐋𝐢𝐧𝐤: https://eshram.gov.in/
0 comments:
Post a Comment