ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల 12:17 AM – by Andhra Teachers 0 ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ ఫలితాలను మంత్రి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. విశాఖకు చెందిన రోషన్ లాల్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివేక్ వర్థన్ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఫలితాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందండి...Click Here to Get Result Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
0 comments:
Post a Comment