సంచలనాలకు మారు పేరుగా గుర్తింపు పొందిన జియో మరో సంచలనానికి తెర తీస్తున్నది ప్రపంచంలో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తామని ప్రకటించింది.
గణేష్ చతుర్థి రోజున సెప్టెంబర్ 10న ఈ ఫోన్ విడుదల కాబోతోంది. దీంతో ఇప్పుడు రిలయన్స్ జియోఫోన్ నెక్స్ట్ గురించి కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కొత్త వివరాల ప్రకారం, ఫోన్ 5.5-అంగుళాల HD డిస్ప్లేతో రాబోతోంది. అదే సమయంలో, ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్లో పనిచేస్తుంది. రెండు స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఇది 4G VoLTE కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. టెక్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఈ జియోఫోన్ నెక్స్ట్ ధర రూ. 3,499గా ఉండనుంది.....
0 comments:
Post a Comment