ఇక మూడేళ్ల బీఈడీ-ఎంఈడీ కోర్సు

ఇక మూడేళ్ల బీఈడీ-ఎంఈడీ కోర్సు

✳️దిల్లీ: ఒకేసారి బీఈడీ-ఎంఈడీ కలిపిచేసే మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 

✳️ఈమేరకు గురువారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలు- 2014ను సవరించింది. 

✳️2021 సంవత్సరానికి సంబంధించిన కొత్త నిబంధనలు జారీచేసింది. 

❇️ఇది మూడేళ్ల పూర్తిస్థాయి ప్రోగ్రామ్. మధ్యలో ఆపేయడానికి వీలుండదు. మూడేళ్లు పూర్తి చేయాల్సిందే.

 ✳️ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్స్, విద్యారంగంలో ఇతర నిపుణులను తయారుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈకోర్సును ప్రవేశ పెట్టింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top