Central Govt: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 వేతన సవరణ ప్రకారం కరువుభత్యం వివరాలు

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 వేతన సవరణ ప్రకారం కరువుభత్యం వివరాలు:

01.01.2016.     -- 00

01.07.2016.     -- 02

01.01.2017.     -- 04

01.07.2017.     -- 05

01.01.2018.     -- 07

01.07.2018.     -- 09

01.01.2019.     -- 12

01.07.2019.     -- 17

01.01.2020.     -- 21

01.07.2020.     -- 24

01.01.2021.     -- 28

01.07.2021.     -- 31


అయితే మనకు(రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు  మాత్రం)

01.07.2018 నాటి కరువు భత్వం మత్రమే 11వ వేతన సవరణలో మత్రమే కలుపుతారు.అనగా 30.392%ను మాత్రమే.

మిగిలినది దామాషా పద్దతి ప్రకారం మనకు ఇస్తారు. ఇంచు  మించుగా కేంద్రప్రభుత్వ.  ఉద్యోగులకు ₹1/-  పెరిగితే  మనకు.914% పెరుగ వచ్చును.(ఇది కేవలం అంచనా మత్రమే)

అప్పుడు కేంద్రప్రభుత్వం పెంచిన ఆరు విడతల కరువు భత్యాలు(3+5+4+3+4+3 =22%)అనగా 22×.914% =20.108%అవుతుంది. ఇది వేతన సవరణ జరిగిన తరువాత వచ్చే కరువు భత్యం.

నోట్: కొద్దిగా వస్తాయి.పైన తెలిపిన వాటిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సవరణ చేసుకోవలసినదిగా మా ప్రార్థన. బి.కె.ఎం.రాజు 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top