ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

 


ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రదేశ్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సభ్యత్వం ఉన్న సంఘాలతో నిన్న సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అందరూ ఊహించిన విధంగా పిఆర్సి ప్రకటన చేస్తారని భావించారు. కానీ నిన్న ఎలాంటి ప్రకటన ప్రభుత్వం నుండి వెలువడలేదు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అభిప్రాయాలను సీఎం గారు స్వయంగా నోట్ చేసుకున్నారు. ఈ రోజున మరోమారు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం గారు సమీక్ష నిర్వహించారు.

 ఉద్యోగ సంఘాల నాయకులకు 3 గంటలకు CM గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు సమాచారం అందించారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి గారి కామెంట్స్: ముఖ్యమంత్రి గారు పిఆర్సి ప్రకటన చేస్తారు. చేసిన ప్రకటనపై ఉద్యోగులు సంతృప్తి చెందుతారని భావిస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉద్యోగుల అర్థం చేసుకోవాలి

 All the member Associations  of J SC are requested to attend Hon’ble CM ‘s announcement on PRC at 3.00 pm today at CM camp office , Tadepalli.


Shashi Bhushan Kumar

Prl Secy, Fin ( HR)

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top