కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి" ఆయుర్వేద చిట్కాలు

కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి" ఆయుర్వేద చిట్కాలు

1) "నిమ్మకాయ":

రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది.*

2) "బాదo":* 

*ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది.

3)"పెరుగు": 

రోజు పెరుగును తినండి, తేనే కూడా  బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది.

4) "పసుపు":

మీ వంటలలో  పసుపును ఎక్కువగా వాడండి.  ఇది ఇమ్యూన్ బూస్టర్.

5) "పాలకూర":

ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.

6)" అల్లం":

గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది.

7) "వెల్లుల్లి" 

ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.

8) "ప్రతిరోజు వాకింగ్ చేయండి"

ఆసనాలు,ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ లో కూర్చోండి.

9) "ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ )

ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు.


పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోండి

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top