ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లపై నేడు చర్చలు

పిఆర్సీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెండింగ్ అంశాలపై బుధవారం సచివాల యంలో సాయంత్రం 4గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి రావాలని ఏపీ ఎన్జీఓ, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లను ఆహ్వానించింది. పీఆర్సీ అంశాలతోపాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పేర్కొన్న పెండింగ్ డిమాండ్లపై చర్చించనున్నారు.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top