పత్రికా ప్రకటన
డి.యస్.సి.1998 అర్హత గల అభ్యర్థులు తమ ఆసక్తి ని తెలుపుటకు తేదీ 26.07.2022 నుండి 01.08.2022వరకు ఈ https://cse.ap.gov.in వెబ్ పోర్టల్ తమ వివరములను నమోదుజేయగలరు.తదుపరి తెలీయజేయడమేమనగా జిల్లా విద్యాశాఖ కార్యాలయముల నందు ఎటువంటి ధరకాస్తులు స్వీకరించబడవు, కేవలము పైనతెలిపిన వెబ్ సైట్ నందు మాత్రమే అర్హత గల అభ్యర్థులు అందరు వారి యొక్క ఆప్షన్స్ ని తెలుపగలరు
కమీషనర్, పాఠశాల విద్యాశాఖ,
ఆంధ్రప్రదేశ్, అమరావతి
0 comments:
Post a Comment