AP TET 2022 | టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష ఫలితాలు గురించి పత్రికా ప్రకటన

 APTET - 2022 లో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష యందు మొత్తం 4,07,329 మంది అభ్యర్థుల పరీక్షకు హాజరైనారు. అందరి వివరాలు నందు https://cse.ap.gov.in/DSE/ వెబ్ ఉంచడమైనది. అభ్యర్థులు వారి అప్లికేషన్ లో పొందు పరచిన క్యాటగిరి వివరములు, G.O.Ms.No. 23 SE Dept Dt: 17.03.2021 2500 m OC, SC, ST, BC, PHC, EX-Serviceman అభ్యర్థులు కు అర్హత పరీక్ష మార్కులు ప్రకారము, మరియు నార్మాలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07% టెట్ నందు అర్హత సాధించడమైనది. కావున అభ్యర్థులు తాము సాధించిన వివరములు 30.09.2022 చూసుకొనగలరు అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు తెలియజేయడమైనది

అభ్యర్థుల ఫలితాలు క్రింది లింకు ద్వారా పొందండి:

https://aptet.apcfss.in/



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top