AP ‘వేతనాల్లో కోత’వదంతులే : వెంకట్రామిరెడ్డి

‘వేతనాల్లో కోత’వదంతులే : వెంకట్రామిరెడ్డి

★ కరోనా ఎఫెక్ట్‌ వల్ల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తారంటూ వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

★ వీటిని నమ్మొదని ఉద్యోగులకు సూచించారు. వేతనాల్లో కోత విధించేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ  తీసుకోలేదని తెలిపారు.

★ ఆర్థికశాఖ అధికారులతో కూడా తాను మాట్లాడానని, మార్చి నెలకు సంబంధించిన వేతన బిల్లులన్నీ పాస్‌ అయ్యాయని ఆయన ప్రకటించారు.

           
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top