ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కొత్తగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది.
జిల్లా విద్యాధికారి సంతకంతో ఈ గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. కార్డుల జారీ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న సర్వశిక్ష అభియాన్ లోగో స్థానంలో సమగ్ర శిక్షా అభియాన్ లోగో ఏర్పాటు చేస్తారు.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కొత్తగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది.
జిల్లా విద్యాధికారి సంతకంతో ఈ గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. కార్డుల జారీ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న సర్వశిక్ష అభియాన్ లోగో స్థానంలో సమగ్ర శిక్షా అభియాన్ లోగో ఏర్పాటు చేస్తారు.
0 comments:
Post a Comment