ఉపాధ్యాయ బదిలీల త్వరగా చేపట్టండి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ శ్రీ లక్ష్మణ రావు గారు

 ఈరోజు జగనన్న విద్య కానుక లో భాగంగా పునాదిపాడు విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉపాధ్యాయ బదిలీల త్వరగా చేపట్టాలని కృష్ణ గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు వినతిపత్రం ఇచ్చారు


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top