ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు గడువు పెంచలేదు
కృష్ణ గుంటూరు మరియు తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు గడువు నేటితో ముగియనుంది. కానీ Teacher MLC Voters గా నమోదు చేసుకొనే గడువును 06-11-2020 నుండి 06-12-2020 వరకూ (ఒక నెల) పెంచమని వివిధ ఉపాధ్యాయ యూనియన్లు, ప్రజాప్రతినిధుల చేసిన ప్రాతినిధ్యం మేరకు ఈ అంశాన్ని Letter No.821/Elecs.B/A2/2020-15,Dated.03.11.2020 ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి దృష్టికి తీసుకెళ్లిన గౌరవనీయ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్.
ఈ విషయాన్ని ఉపాధ్యాయులు అందరూ గమనించగలరు కానీ సోషల్ మీడియా లో గడువు పెంచినట్లు తప్పుగా సర్క్యులేట్ అవుతున్నది గమనించగలరు.
0 comments:
Post a Comment