ఉపాధ్యాయ బదిలీల గురించి విద్యాశాఖ మంత్రి గారి పత్రికా విలేకరుల సమావేశం పూర్తి వీడియో

Vacancies ను బ్లాక్  చేస్తాము

బ్లాక్డ్ vacancies ను  కొత్త DSC భర్తీ కన్నా ముందు  బదిలీలు జరిపి  ఆ బదిలీల్లో చూపిస్తాం.

★ లాంగ్‌ స్టాండింగ్‌ ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.


★ హెడ్‌ మాస్టర్లకు 5 ఏళ్లు, టీచర్లకు 8 ఏళ్లు ఉంటే బదిలీ చేస్తామని తెలిపారు. 2 ఏళ్లు పూర్తైనవారికి రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం ఇస్తామని సురేష్‌ పేర్కొన్నారు.


★ మరింత పారదర్శకత కోసమే *వెబ్ కౌన్సిలింగ్* నిర్వహిస్తున్నామని చెప్పారు.


★ హెచ్‌ఆర్‌ఏ ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించామని, 5 రోజుల పాటు వెబ్‌ ఆప్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.


★ *బ్లాక్ చేస్తే తప్ప* మారుమూల ప్రాంతాలకు ఎవరూ వెళ్లరని, డిసెంబర్‌ 16 నుంచి 6 రోజులు లిస్ట్‌ డిస్‌ప్లే చేస్తామని సురేష్‌ తెలిపారు.


★ కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు.


★ 40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.


★ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నారు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top