ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు

 ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు


★ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.


★ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విజయవాడలో ఫలితాలనువిడుదల చేశారు.


★ గుర్రం వంశీకృష్ణ(గుంటూరు),

★ జకీర్‌ హుసేన్‌(కడప) టాపర్లుగా నిలిచారు. 


★ జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌, 

★ 18 నుంచి తరగతులు మొదలవుతాయని మంత్రి వెల్లడించారు. 


★ ఈనెల 5న తెలుగు రాష్ట్రాల్లో 638 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.


★ మొత్తం 85,760 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.


★ ఫలితాల కోసం క్రింద డైరెక్ట్ లింక్ ని ఉపయోగించండి.


http://rguktcet.in/SiteContent/frmRguktResult

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top