జూన్ నుంచి జనగణన

     


    కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడ్డ 'జన గణన' ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఈ బృహత్తర ప్రక్రియను జూన్ లో ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)లో తాజా వివరాలనూ పొందుపర్చనున్నట్లు చెప్పారు.   ఆలోపు నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతా యని పేర్కొన్నారు. ఈ దఫా జనాభా లెక్కలను డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top