మధ్య తరగతి ఆదాయ వర్గాల స్మార్ట్ టౌన్ ప్రాజెక్టుకు అనూహ్య స్పందన. ఆదివారం చివరి రోజు కావడంతో ఆ ఒక్కరోజు 74 వేల దరఖాస్తులు ప్రజలు చేసుకున్నారు ఈ డిమాండ్లను పరిశీలించి పట్టణ శాఖ దరఖాస్తు చేసుకోవడానికి ప్రజల కోరికపై ఈ నెల 20 వరకు డిమాండ్ సర్వే పొడిగింపు చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు పరిశీలించి ప్రజల నుండి వచ్చిన డిమాండ్ ఆధారంగా భూ సేకరణ చేస్తారు
0 comments:
Post a Comment