#నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం
#ఆయుర్వేద మందు అధ్యయనానికి ఐసీఎంఆర్ బృందం
#ఐసీఎంఆర్ బృందాన్ని పంపాలని సీఎం జగన్ ఆదేశం
ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలన్నారు. కరోనా నియంత్రణ, వాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment