సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. జులై 31 నాటికి సీబీఎస్ఈ ఫలితాలను ప్రటించాలని భావిస్తున్నట్లు గత నెల కేంద్రం సుప్రీంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి.
విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్సైట్ ను వీక్షించవచ్చు.
క్రింది లింకు ద్వారా మీ Hall Ticket నెంబరు తెలుసుకోండి
cbseit.in/cbse/2021/rfinder/landing.aspx ఫ
ఫలితాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందండి
దాంతోపాటు .gov.inడిజిలాకర్ యాప్లో ఫలితాలను చూసుకునే వీలుంది.
0 comments:
Post a Comment