DA News: ఉద్యోగుల DA మంజూరు ఉత్తర్వులు కు సీఎం ఆదేశం

 


ఉద్యోగుల డీఏకు సంబంధిం చిన జీవోను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంవో అధికారులను ఆదేశించినట్టు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడ రేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు...జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇంకా విడుదల చేయ లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top